PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్వార్టర్స్ కు వినేశ్ ఫొగాట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త మ‌హిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలంపిక్స్ లో శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైన‌ల్ కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్ లో ఆమె స్వీడ‌న్ కు చెందిన మ్యాట్ స‌న్ సోఫియాను 7-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ లో ఆది నుంచి ఆధిప‌త్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పీరియ‌డ్ లో 2,2,1 స్కోర్ సాధించిన ఆమె.. రెండో పీర‌య‌డ్ లో 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి 1 పాయింట్ సాధించింది.

About Author