NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద పట్టణంలో పర్యటించిన  వీరభద్ర గౌడ్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు తాలూకాతెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు శ వీరభద్ర గౌడ్  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హొళగుంద పట్టణం దూదేకుల కాలనీలో పర్యటించారు. ముందుగా పట్టణంలోకి వచ్చిన వీరభద్ర గౌడ్ కి టిడిపి నాయకులు,జనసేన,బిజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి,పెద్దఎత్తున సత్కరించటం జరిగింది.ముఖ్యంగా హొళగుంద మండల వైసీపీ కో-అప్షన్ సభ్యులు సాయిబేశ్  అలాగే 150 కుటుంబాల దూదేకుల వైసీపీ  నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. .శ్రీ.వీరభద్ర గౌడ్  వారందరికీ టిడిపి పి. కండువాలువేసి టిడిపి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో తాలూకా పరిశీలకులు గంజి నాగరాజు గ అలాగే హొళగుంద పట్టణ,,మండల టిడిపి నాయకులతో పాటు ఆలూరు మండల వివిధ గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తాలూకా స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టిడిని నాయకులు,కార్యకర్తలు అలాగే నందమూరి,నారా అభిమానులు,బివిజీ అభిమానులు అలాగే Itdp,Tntuc,Tnsf,తెలుగు యువత టీమ్ మెంబర్స్ అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author