NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూర్య భగవానుడిని  దర్శించుకున్న ఎస్ వి దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి    మోహన్ రెడ్డి ,  KDCC  చైర్మన్    శ్రీమతి ఎస్వి విజయ మనోహరి  నగరం లోని సూర్యదేవాలయం  లో రథసప్తమి సందర్భంగా స్వామివారి శ్రీ చక్ర ప్రదర్శన పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. వారిరువురి చేత సద్గురు  గణపతి సచ్చి దానంద స్వామి వారు ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు రాబోయే రోజుల్లో ఎస్వి కుటుంబానికి మేలు జరగాలని స్వామివారి కి నివేదన చేసినట్లు  వేద పండితులు తెలియజేశారు కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి  ఎమ్మిగనూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి శ్రీమతి బుట్టా రేణుక , కర్నూల్ నగర మేయర్ శ్రీ బి  వై రా మయ్యగారు పాల్గొన్నారు.కార్యక్రమం లో ఎస్ వి దంపతుల తో పాటు వైస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author