PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలా వాలంటీర్లు పనిచేయాలి

1 min read

.. ఎంపీడీవో

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పెసరవాయి గ్రామ సచివాలయంలో గురువారం నాడు ఎంపీడీవో మల్లేశ్వరప్ప వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు చేరేలా పనిచేయాలని ఆదేశించారు సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే లబ్ధిదారుల సమస్య పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గ్రామాలలో సర్వర్ సమస్య వల్ల  రేషన్ బియ్యం అందటం లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారని ప్రభుత్వం రేషన్ కార్డుదారుడి నంబర్ నమోదు చేసి రేషన్ ఇస్తున్నట్టు తమ పరిధిలోని కుటుంబాలకు వాలంటీర్లు తెలియజేయాలన్నారు ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి. స్థానిక వైసీపీ నాయకులు. శ్రీకాంత్ రెడ్డి. శిల్ప శ్రీనివాస్ రెడ్డి . వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author