PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదానీ కంపెనీల్లో పెట్టుబ‌డి పెట్టిన వారికి హెచ్చ‌రిక !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ పోర్ట్స్-టు-పవర్ గ్రూప్ ఇప్పటికే ఉన్న, కొత్త వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడి పెడుతోంది. ప్రధానంగా రుణాలు తీసుకొచ్చి మరీ నిధులు సమకూరుస్తోందని ఫిచ్ సంస్థ‌ ఒక నివేదికలో తెలిపింది. అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అనుతన సామ్రాజ్యాన్ని విస్తరించడంతో ప్రదర్శిస్తున్న దూకుడు, దాని క్రెడిట్ కొలమానాలు, క్యాష్ ఫ్లో పై ఒత్తిడికి కారణమవుతున్నాయని క్రెడిట్‌ సైట్స్ మంగళవారం నివేదికలో పేర్కొంది. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం.. పరిస్థితి చేజారిపోయి మున్ముందు ఇది అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉందని తెలిపింది.

                              

About Author