NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కున్నూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కురువ సిద్ధప్పను కోడుమూరులో దారుణంగా హత్య చేసిన ప్రత్యర్థులపై చర్య తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కిష్టన్న, జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు ,అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రదానకార్యదర్శి ఎం .కే .రంగస్వామిజిల్లా కోశాధికారి కే .సి .నాగన్న నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు,బి .రామకృష్ణ ,బి .సి . తిరుపాల్ ,కే .దివాకర్,కే వెంకటేశ్వర్లు తదితరులు డిమాండ్ చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము.

About Author