PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీ అంతర్గత నిర్మాణంలో కృషి చేస్తాం

1 min read

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం .. కార్పొరేటర్ శ్వేతారెడ్డి..
పల్లెవెలుగు వెబ్ కల్లూరు: శనివారం నాడు, పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు *శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కల్లూరు 41 ఒకటో వార్డు శ్వేతా రెడ్డి హాజరయ్యారు అనంతరం మర్యాదపూర్వకంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని కలిశారు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగనన్న సైన్యం విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్వేతారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల కో ఆర్డినేటర్లు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు బి.వై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం.పి.లు పోచా బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, జరదొడ్డి సుధాకర్, తోగురు ఆర్థర్, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇసాక్ బాష, ఎమ్మెల్సీ అభ్యర్థులు వెన్నుపూస రవింద్రా రెడ్డి, మధుసూదన్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు.

About Author