PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమం..అభివృద్ధి.. వైసీపీ ధ్యేయం..

1 min read

వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​ బాష

  • లేబర్​ కాలనీలో ఇంటింట ప్రచారానికి విశేష స్పందన

కర్నూలు, పల్లెవెలుగు: సంక్షేమం…అభివృద్ధే .. ధ్యేయంగా వైసీపీ పని చేస్తోందన్నారు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి  ఏఎండి ఇంతియాజ్​ బాష. సోమవారం నగరంలోని 45 వ వార్డులో గల లేబర్ కాలనీలో జరిగిన ఇంటింట ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఇంతియాజ్​ బాష మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేసి.. వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author