NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పశ్చిమ గోదావరి

ఉగాది వేడుకలకు ఏర్పాట్లు…
ఈనెల 30న ఏలూరు గిరిజన భవన్ లో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం …
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండగ అయిన ఉగాదిని జిల్లా ప్రజలు …
ఉగాది పురస్కారాలకు ఎంపికైన సేవా పథకాల గ్రహీతలకు ఎస్పీ అభినందనలు   
కె.ప్రతాప్ శివ కిషోర్ అభినందనలు ప్రజలకు సమర్థమంతమైన సేవలు అందించేందుకు నిబద్దత్తో పనిచేస్తున్నదే పోలీస్ ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఉగాది పురస్కారాల కు ఎంపికైన సేవా పథక గ్రహీతలకు మరియు …
ఈకెవైసీ గడువు ఏప్రిల్ 31 వరకు ప్రభుత్వం పొడిగింపు
రేషన్ డీలర్ల వద్ద ఈ-పాస్ యంత్రాలులో ఆధార్ అథ్oటికేషన్ (వేలిముద్ర) నమోదు చేయించుకోవాలి జిల్లా పౌర సరఫరాల అధికారి వై.ప్రతాపరెడ్డి ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :ఈనెల 31వ తేదీకి ముందుగానే రేషన్ …
రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నూకపెయ్యి సుధీర్ బాబు నియామకం
ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్  జెపి ని మర్యాదపూర్వకంగా కలిసిన సుధీర్ బాబు పలువురు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు సుధీర్ బాబుకు శుభాకాంక్షలు ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ …
టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే
సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులకు కార్యకర్తలకు,అభిమానులు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :  తెలుగుదేశం పార్టీ 43,వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …
ఏలూరు టిడిపి పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు నినాదంతో ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించారు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కూటమి ప్రభుత్వంతోనే పార్టీ మరింత బలోపేతం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) పాల్గొన్న …
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి పోతుల వేణుగోపాలరావు కి వీడ్కోలసభ ఏర్పాటు
38 సంవత్సరాలుగా సేవలు, డిప్యూటీ సూపరీoడెండెంట్ (పిడి ఇంచార్జ్)గా పదవీ విరమణ ఆయన చేసిన సేవలను కొనియాడిన పలువురు ఆర్టీసీ అధికారులు,సహా ఉద్యోగులు, శ్రేయోభిలాషులు ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : …
24-25 సం: పీజీ మొదటి సెమిస్టర్,మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనల వెల్లువ ఏలూరు, న్యూస్​ నేడు: సర్‌ సి ఆర్‌ రెడ్డి అటానమస్‌ కళాశాలలో 2024-25 సం॥రంనకు సంబంధించి పి.జి. మొదటి సెమిస్టర్‌, మూడవ సెమిస్టర్‌ పరీక్షా …
కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు
ఏలూరు డిపో నుండి ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలకు నడపటం జరుగుతోంది జిల్లా రవాణా శాఖ అధికారి..ఎం.వి.ఆర్ వరప్రసాద్ ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా …
ఉగాది వేడుక‌ల‌ను సంప్రదాయ‌భ‌ద్దంగా నిర్వహించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ అధికారులకు ఆదేశాలు పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి  న్యూస్​ నేడు :ఉగాది వేడుక‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేయాలని వాటి నిర్వహ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌ నందు వివిధ …
డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం
ఏప్రిల్ 30వ తేదీ వరకు కన్సల్టెన్సీ ఫీజు లేకుండా ఫ్రీ చెకప్ అత్యాధునిక టెక్నాలజీతో శాస్త్ర చికిత్సలు,కంటి పరీక్షలు ఏలూరు నగరంలో 21వ బ్రాంచ్ ప్రారంభం 24 గంటలు ప్రజలకు అందుబాటులోసేవలు ఏలూరుజిల్లా …
పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి
2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది మాది మాయ మాటలు చెప్పే …
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ ని కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరింత చెరువుగా పనిచేయాలి ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : నూతనంగా ఎస్ సి కార్పొరేషన్ ఈడి గా పదవి బాధ్యతలు చేపట్టిన ఎం. ముక్కంటి, …
పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి పనులు పరిశీలన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్,డి ఐ జి,ఎస్ పి,జెసి, ఉన్నతాధికారులు ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు …
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, జెసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎస్పీ కెపిఎస్ కిషోర్,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు …
పాస్టర్ పగడాల ప్రవీణ్ ది ముమ్మాటికి హత్య
హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడం అన్యాయం ఏపీ సీఎం చంద్రబాబు దర్యాప్తు వేగవంతం చేసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి క్రైస్తవులకు,పాస్టర్లకు రక్షణ కల్పించాలని భారీ సంఖ్యలో క్రైస్తవ సంఘాలు క్యాండిల్ …
ఏలూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం
ప్రవేశపెట్టిన 211 కోట్ల 34 లక్షల 18 వేల బడ్జెట్  అంచనాలు సభ్యుల హర్షద్వనాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదం నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ …
ఘనంగా శ్రీ షిరిడిసాయి ప్రేమ మందిర్ 6వ వార్షికోత్సవం
భక్తిశ్రద్ధలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) వేలాదిమందికి అన్న ప్రసాద వితరణ పెద్ద ఎత్తున వార్షికోత్సవ వేడుకల కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా …
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి
ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.జీవన్ కుమార్ డిమాండ్ ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ పాస్టర్ పి.జీవన్ …