PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీసీఎస్ బై బ్యాక్ తేదీ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బై బ్యాక్ తేదీని ఖ‌రారు చేసింది. దాదాపు రూ.18,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బైబ్యాక్‌లో పాల్గొనడానికి అర్హులైన షేరు హోల్డర్లను నిర్ణయించేందుకు ఫిబ్రవరి 23ను రికార్డు తేదీగా నిర్ణయించింది. రూ.18,000 కోట్లు మించకుండా 4 కోట్ల వరకు షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. గత ఐదేళ్ల కాలం లో కంపెనీ చేపడుతున్న నాలుగో బైబ్యాక్‌ ఇది. ఈసారి ఒక్కో షేరును కంపెనీ రూ.4,500కు కొనుగోలు చేయనుంది.

                                     

About Author