PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెల్ల బంగారం.. ప‌త్తి ధ‌ర ఎంతంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌త్తి రికార్డు ధ‌ర ప‌లికింది. ఖమ్మం, మద్నూరు మార్కెట్లలో గురువారం పత్తికి రికార్డు ధర ల‌భించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళ, బుధవారాల్లో క్వింటా రూ.9 వేలుగా పలికిన ధర గురువారం రూ.9,100గా నమోదైంది. మోడల్‌ ధర రూ.9 వేలు, కనిష్ట ధర రూ.8వేలుగా నమోదైంద‌ని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9,050 ధర లభించింది.

                                      

About Author