NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎందుకు అమ్ముతున్నారు.. అందిన ముడుపులు ఎంత ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ప్ర‌భుత్వం పై తిరుప‌తి మాజీ ఎంపీ చింతా మోహ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కృష్ణపట్నంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కేంద్రం అమ్మకంలో విద్యుత్ శాఖ మంత్రికి అందిన ముడుపులు ఎంత అని ఆయన నిలదీశారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బకాయిలు పెరిగి కలెక్టర్ల కార్లకు పెట్రోల్ కూడా కొట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                

About Author