PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకేష్ ఎందుకు ఓడిపోయారంటే ?

1 min read
ప‌ల్లెవెలుగువెబ్: విశాఖకు పరిపాలన రాజధాని వస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటి అని ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు ప్రశ్నించారు.. ఉత్తరాంధ్రకు ఒక్క సంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా..? టీడీపీకి అండగా నిలిచిన చంద్రబాబు నాయుడు.. ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. విశాఖలో సెంటిమెంట్‌ లేదని అంటారా.. నిజంగా ఒకవేళ అమరావతిలో సెంటిమెంట్‌ ఉంటే లోకేష్‌ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రాజధాని పేరుతో మీరు మోసం చేశారన్న సంగతి మంగళిగిరి ప్రజలు గుర్తించారు కాబట్టే లోకేష్ ఓడిపోయారని ధర్మాన అభిప్రాయపడ్డారు.


     

About Author