PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవ‌స‌రం ఏముంది ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ విశ్లేషించారు. వైద్యవిద్య కోసం విద్యార్థులు భారత్ నుండి ఉక్రెయిన్ సహా విదేశాలకు వెళ్లాల్సిన అవసరమేముందని కూడా రఘురాం రాజన్ ప్రశ్నించారు. మేథో సంపత్తిని ఎందుకు బయటి దేశాలకు వెళ్లేలా చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేథో మూలధనాన్ని మనం నిలుపుకోలేమా ? అని సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.

                                        

About Author