PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

1 min read

– భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డిని గెలిపించండి టీఎన్ఎస్ఎఫ్
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు MEO శ్రీనివాసులు ని టిఎన్ఎస్ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్, ఆధ్వర్యంలోకలవడం జరిగింది . పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ పట్టభద్రులఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ గోపాలరెడ్డిని బలపరచి గెలిపించండి అనికోరడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రులఎమ్మెల్సీ ఓటు నమోదు కొరకు ఫామ్18(1) అప్లికేషన్ లుఇవ్వడం, జరిగింది. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పోగు బజార్ అన్న,టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్, దినేష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author