NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

1 min read

– జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి పాణ్యం , నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని తిరుపాడు గ్రామంలో గ్రామ అధ్యక్షులు అధ్యక్షులు గిరిబాబు ఆధ్వర్యంలో బుధవారం నాడు ఎమ్మెల్సీ ప్రచారం నిర్వహించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ.భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.ఈ కార్యక్రమంలో యువనాయకుడు యుగంధర్ రెడ్డి, వడ్డె బీవీన్ రాజు (నియోజకవర్గం ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్), తిరుపాల్, రామయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

About Author