PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెన్నుపూస రవీంద్ర రెడ్డినీ అత్యధిక మైజర్జితో గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో కొండపేట గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించినవైఎస్ఆర్సిపి నాయకుడు నీలి శ్రీనివాసులు కిషోర్ కృష్ణవైయస్సార్సీపి బలపరిచిన పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సిపి నాయకుడు నీలి శ్రీనివాసులు కిషోర్ బనగానపల్లె కొండపేట కోరారు గ్రాడ్యుయేట్ ఓటర్ల ను అభ్యర్థించారు గురువారం సాయంత్రం వారు అవుకు మెట్ట బిల్డింగ్ లో వున్న సంబంధిచిన వారందరి ఫోన్ చేసి ఇంటింటికి తిరిగి గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తన్న పలు సంక్షేమ అభివృద్ధి పనులకు సంబంధించిన వారికి తెలియజేసి అదే విధంగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నుపూస రవీందర్ రెడ్డినీ అధ్యతిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు గతంలో వెన్నుపూస గోపాల్ రెడ్డిని అయితే ఏ విధంగా ఆదరించి అభిమానించి గొప్పమెజారిటీఅందించారుఅదేవిధంగా.గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరడమైనది ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాసులు కిషోర్ కృష్ణ రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author