PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పవన్ కు మహిళా కమిషన్ నోటీసులు

1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ శనివారం నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు.

About Author