PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్​కు అభినందన

1 min read

నెల్లూరు ముస్లిం మైనారిటీ నాయకులు

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని అసెంబ్లీ వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం నెల్లూరు నుండి వచ్చిన ముస్లిం, మైనారిటీ నాయకులు, sk. షాజహాన్, వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్, మైనారిటీ నాయకులు sk. అతహర్ బాషా తదితరులు వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు.  అనంతరం అభినందనలు తెలిపిన నెల్లూరు ముస్లిం సోదరులు… ఇంతియాజ్​ విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

About Author