PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్.. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ పై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని విరుచుకుపడ్డారు. ప్ర‌జ‌లు అధికారం ఇచ్చింది..క‌బ్జాలు, దోపీడీలు, అడ్డుప‌డిన‌వారిని చంప‌డానికి లైసెన్సు అన్న‌ట్టు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో ఏర్ప‌డిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంప‌డం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

                                           

About Author