PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి వీడి టిడిపిలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:  మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించగా టిడిపి సీనియర్ నాయకులు చూడు ఉలిగయ్య ఆధ్వర్యంలో మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో కుంటనహాల్ గ్రామానికి చెందిన మైనారిటీ కుటుంబ సభ్యులు దాదాపు 200 మంది వైసీపీ పార్టీ వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఎల్లవేళలా అండగా ఉంటామని వాటిలో చేరిన నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ బాలనాగిరెడ్డి కి పెట్టిన బిక్ష.  చంద్రబాబునాయుడు నీ విమర్శించే స్థాయి కాదు అని అన్నారు. మంత్రాలయంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ఆయన అన్నారు.

About Author