PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నేత దారుణ హ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏలూరు జిల్లాలో దారుణ హ‌త్య జ‌రిగింది. ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను దుండగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

                                      

About Author