PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్సీ బెయిల్ పిటీష‌న్ వాయిదా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ వాయిదా ప‌డింది. బెయిల్ పిటీషన్‌ను న్యాయమూర్తి ఈనెల 15 వ తేదీకి వాయిదా వేశారు. ఇటు ఎమ్మెల్సీ అనంత బాబుతో తమకు ప్రాణహాని ఉన్నందున, బెయిల్ మంజూరు చేయవద్దని సుబ్రహ్మణ్యం తల్లి కోరుతోంది. కాగా అనంత బాబును తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు.

                                             

About Author