NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు బి–ఫారంలు అందజేసిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ ను గురువారంసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి బి–ఫారాలు అందుకున్న ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, వి.వి.సూర్యనారాయణ రాజు, పెన్మత్స, పోతుల సునీత, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకట రమణ, చంద్రగిరి ఏసురత్నం శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author