PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలో విషాదం… మహిళా ఎమ్మెల్సీ కన్నుమూత

1 min read


ల్లెవెలుగు వెబ్: వైసీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండె‌పోటుతో మరణించారు. విజయవాడకు చెందిన ఆమె ఈ ఏడాది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శుక్రవారం శాసమండలి సమావేశాలకు హాజరు అయిన కరీమున్నీసా.. రాత్రి ఇంటికి చేరుకున్నాక.. 11 గంటల సమయంలో చాతిలో నొప్పిరావడంతో హుటాహుటిన ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిక్సిత పొందుతూ ఆమె కన్నుమూశారు. కరీమున్నీసా మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆమె చేసిన సేవలను కొనియాడారు. కరీమున్నీసా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

About Author