PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మ వీడ్కోలు స‌భ‌లా వైసీపీ ప్లీన‌రీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజయలక్ష్మి వీడ్కోలు సభలా వైసీపీ ప్లీనరీ సమావేశం ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపై ఎంపీ రఘురామ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామా అని అందరూ అడుగుతున్నారని అన్నారు. విజయమ్మ రాజీనామా చేస్తోందని తాను ముందే చెప్పానన్నారు. అమ్మ రాజీనామా కరెక్ట్‌… అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్ అని వ్యాఖ్యలు చేశారు.

                                                   

About Author