PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా మీటింగ్…

1 min read

పల్లెవెలుగు: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు అమెరికా నందు డల్లాస్ లోని NATA కన్వెన్షన్ లో అతిరథ మహనీయుల మధ్య వైస్సార్సీపీ సోషల్ మీడియా MEET & GREET అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అమెరికా లోని వున్నా తెలుగు వారందరికీ ఐక్యం చేస్తూ 2024 లో వైస్సార్సీపీ అత్యధిక మెజారిటీతో గెలుపుకోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి  #శ్వేతా_రెడ్డి గారు, మరియు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author