PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప‌వ‌న్ ఓ రాజ‌కీయ అజ్ఞ‌ని అని విమ‌ర్శించారు. విశాఖ ఉక్కు విష‌యం తేల్చాల్సింది కేంద్ర ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు. వైకాపా ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీక‌ర‌ణ ఆపేస్తారా ? అని ప్ర‌శ్నించారు. వైకాపాకు ప‌వ‌న్ స‌ల‌హాలు ఇవ్వ‌డ‌మేంట‌ని అన్నారు. వైకాపా వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కానీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లి బీజేపీకి స‌ల‌హాలు ఇచ్చుకోవాల‌ని అన్నారు.

                                    
 

About Author