PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ వ్యూహ‌క‌ర్త రుషిరాజ్ సింగ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : 2024 ఎన్నికల్లో విజయ వ్యహాలు రచించేందుకు మరోసారి ఐ-ప్యాక్‌తోనే వైసీపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆయన సొంతరాష్ట్రం బిహార్‌లో ‘జన్‌ సురాజ్‌’ యాత్రలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో… ఆయన సహచరుడు రుషిరాజ్‌సింగ్‌కు వైసీపీ వ్యూహరచన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే వర్క్‌షాప్‌లో పార్టీ నేతలకు రుషి రాజ్‌సింగ్‌ను ‘వ్యూహకర్త’గా పరిచయం చేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికలముందు పీకేను ఇలాగే పరిచయం చేశారు.

                                     

About Author