PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి ఖరారు

1 min read
వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి

వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి

తిరుపతి వెబ్​, పల్లెవెలుగు; తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన గురుమూర్తి పాదయాత్ర సమయంలో జగన్ కు వ్యక్తిగత ఫిజియోథెరపిస్టుగా ఉన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ కు సన్నిహితంగా మెలగడంతో డాక్టర్ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని తిరుపతి లోకసభ కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

About Author