NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆఫీసుల్లో కూడ నిద్ర‌పోవచ్చ‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జపాన్‌లోని కొన్ని సంస్థలు పనివేళల్లో కునుకుతీయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పించడానికి నడుం బిగించాయి. ఇందుకోసం ఇలా ‘నిద్రాపేటికలు’ (స్లీప్‌బాక్సెస్‌) తయారు చేశాయి. పని మధ్యలో ఎవరికైనా నిద్రవస్తే, నిరభ్యంతరంగా వీటిలోకి దూరిపోయి, నిలబడే కునుకు తీసుకోవచ్చు. వీటిలో కునుకుతీసేటప్పుడు తల, మోకాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేయడం విశేషం.

                                               

About Author