PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి మంగ‌ళ‌వారం వైఎస్ ష‌ర్మిల దీక్ష !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రతి మంగ‌ళ‌వారం రాష్ట్రంలో ఏదో ఒక చోట దీక్ష నిర్వహించాల‌ని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నిర్ణయించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఆమె ప్రతి మంగ‌ళ‌వారం దీక్ష చేపట్టనున్నారు. ఈనెల 13న వ‌నప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం తాడిపర్తిలో ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిరుద్యోగ నిరాహార దీక్ష చేప‌ట్టనున్నారు. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని నిరుద్యోగ యువ‌తకు వైఎస్ఆర్టీపీ ముఖ్యనేత కొండా రాఘ‌వ‌రెడ్డి పిలుపునిచ్చారు.

About Author