PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉండ‌వ‌ల్లితో వైఎస్ ష‌ర్మిల భ‌ర్త భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ఉండవల్లి నివాసంలో అనిల్ కుమార్ భేటీ అయ్యారు. అనిల్, ఉండవల్లి భేటీ రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.

                                          

About Author