NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

YSR భీమా 10 వేల రూ.అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోకాటసాని రామిరెడ్డి  ఆదేశాల మేరకు YSR భీమా పథకం ద్వారా తక్షణ మరణించిన వ్యక్తి కుటుంబ  సభ్యులకు 10,000/- సహాయం అందజేయడం జరిగిందిసున్ని జాఫర్  భీ ఈ మధ్యనే అనారోగ్యం కారణంగా  మరణం చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న సచివాలయం 3 వెల్ఫేర్  రవి మరియు ZPTC  ఓబులపురం .లక్ష్మీ సుబ్బమ్మ   గారు   తక్షణ సహాయం క్రింద 10000/- రూపాయలు నామినికొడుకు  షేక్ మాలిక్ భాష కు ఇవ్వడం జరిగింది. మిగిలిన  90000/-రూపాయలు త్యరలోబ్యాంక్  అకౌంట్లోపడతాయ్అనితెలియజేశారు.చూశారా ప్రజలారా కుటుంబ పెద్దను కోల్పోయిన ఆకుటుంబానికి కొండంత అండగానిలబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న గొప్ప పథకం మంచి పథకం YSR భీమా పథకం. అందులో భాగంగానే నేడ షేక్ మాలిక్ భాష కు తక్షణ సహాయం క్రింద 10000/-రూపాయలు అందించడం జరిగింది.

About Author