PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్ కళ్యాణమస్తు మంజూరు పత్రాలు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో గతంలో వివాహం జరిగిన వారు కళ్యాణమస్తు పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం లబ్ధిదారులకు వై.రేణుక.మిడుతురు 2 సచివాలయం(50వేలు),వి.లక్ష్మీ పద్మిని చింతలపల్లి సచివాలయం(50వేలు)కె.మౌనిక..కడుమూరు ఒక లక్ష రూ.లు మంజూరు అయిన పత్రాలను  మండల పరిషత్ అభివృద్ధి అధికారి జిఎన్ఎస్ రెడ్డి,ఏఓ దశరథ రామయ్య మంజూరు అయిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అయిన శివ కళ్యాణ్ సింగ్,వినోద్,వినయ్ అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు రహీం,హజరత్ మౌలాలి,ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

About Author