PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి యూత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : కర్నూలు,కడప, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ప్రదీప్ రెడ్డి ,ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డి కి మద్దతుగా, కౌతాళం బీమా యూత్ మరియు ప్రదీప్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని 9 వ వార్డులో విసృతంగా ప్రచారం చేస్తూ, మొదటి ప్రాధాన్యత ఓటును వెన్నుపూస రవీంద్ర రెడ్డికి వేయాలని పట్టభద్రులకు కోరారు. ఈ కార్యక్రమంలో కౌతాళం ఎంపీటీసీ రాజహమ్మద్, ఆనంద్, బీమా యూత్ నాయకులు భీమేష్, మైనారిటీ నాయకులు ఇద్రుస్ భాషా , ముల్ల తాహెర్ వలి, వీరెష్, కుమార్, శ్రీనివాస్, రాజు, ముదుకప్ప, తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author