NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్​కు…యువనేత సెల్ఫీ ఛాలెంజ్

1 min read

పల్లెవెలుగు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు వద్ద యువనేత లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఒకప్పుడు దేవనకొండ చెరువు ఎండిపోయి ఉండేది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో  చెరువును లింక్ చేశాము. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఘనత. ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా జగన్ అంటూ సవాల్ విసిరారు.

About Author