PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌డ్పీ చైర్ ప‌ర్సన్లు ఖ‌రారు..?

1 min read

అమ‌రావ‌తి: ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్రక్రియ మ‌ళ్లీ ప్రారంభంకావ‌డంతో జ‌డ్పీ చైర్ ప‌ర్సన్ల ఎంపిక‌కు వైసీపీ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఒక‌టి, రెండు జిల్లాల మిన‌హా మిగిలిన జిల్లాలకు ఎంపిక ప్రక్రియ పూర్తీ చేసింద‌ని స‌మాచారం. జిల్లాల వారీగా చూస్తే..
విజ‌య‌న‌గరం – మ‌జ్జి శ్రీనివాస్ ( ఈయన మంత్రి బొత్స స‌మీప బంధువు ) స‌మాచారం.
గుంటూరు- క్రిస్టినా,
క్రిష్ణా -ఉప్పాల హారిక‌
క‌డ‌ప – ఆకేపాటి అమ‌ర‌నాథ రెడ్డి,
అనంత‌పురం – గిరిజ.. (ఈమె రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మకూరు జ‌డ్పీటీసీగా బ‌రిలో ఉన్నారు.)
మిగిలిన జిల్లాల‌కు సంబంధించిన స‌మాచారం రావాల్సిఉంది.

About Author