NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని ఎమ్మెల్యేకు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని ఆదోనిలో గడపగడపలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డికి షాక్‌కు గురయ్యాడు. వృద్ధురాలికి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ వివరించారు. అనంతరం వృద్ధురాలిని ఎవరికి ఓటు వేస్తావని ఎమ్మెల్యే అడిగారు. చంద్రబాబుకు ఓటు వేస్తాననడంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ షాక్‌ అయ్యారు. ఏం మాట్లాడకుండా తలపట్టుకొని ఎమ్మెల్యే ముందుకెళ్లిపోయారు.

                                   

About Author