కనక దుర్గమ్మ ను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు: విజయవాడలోని కనక దుర్గమ్మ దేవిని దర్శనం చేసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి , అలాగే కనక దుర్గమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాలంటరీ వింగ్ కార్యదర్శి కప్పట్రాల దివాకర్ నాయుడు,గుమరాళ్ళ సర్పంచ్ నరసింహయ్య స్వామి ,కరివేముల సర్పంచ్ శ్రీనివాసులు ,జిలిబుగుల సర్పంచ్ కౌలుట్లయ్య_,తిరుమలేశ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.