తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలంలో ఆలూరు తెదేపా ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన హోళగుంద తెదేపా నాయకులు… …
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తో ఉపాధ్యాయ సంఘాల సమావేశం: ఆప్టా
పల్లెవెలుగు వెబ్ మంగళగిరి అమరావతి : ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ ల కు శాశ్వత చట్టం చేయాలనే తలపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి …
జనవాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే
శ్రీ దేవ వరప్రసాద్ , జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు పల్లెవెలుగు వెబ్ అమరావతి: జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర …
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సమావేశం లో పాల్గొన్న ఆప్తా
పల్లెవెలుగు వెబ్ మంగళగిరి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపాఠశాల విద్యా సంచాలకులు విజయరామరాజు ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ప్రధాన కార్యాలయం …
వరద భాదితుల సహాయార్థం లక్ష రూ. విరాళం అందజేత
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు తనవంతు సాయంగా కార్పొరేటర్ కైపా పద్మలతా రెడ్డి ఆమె తండ్రి విద్యాసంస్థల …
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, …
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి
పల్లెవెలుగు వెబ్ అమరావతి: పదవీ విరమణ పొందిన ఉద్యోగ , ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి. ఉద్యోగల సరెండర్ లీవు బిల్లులు అనేక సంవత్సరాలుగా సి.ఎఫ్.ఏం.ఎస్.లోనే …
దసరా కానుకగా ఐ ఆర్ ప్రకటించాలి: ఆప్టా
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఈ 12 వ తారీకు దసరా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐ ఆర్ ప్రకటించి పే రివిజన్ …
సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి క్రింద చెక్కును అందించిన ఏపీ బేడ బుడగ జంగం
పల్లెవెలుగు వెబ్ అమరావతి: మంగళవారం రోజున అమరావతి సచివాలయం నందు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, CMRF సహాయ నిధి క్రింద చెక్కును అందజేస్తూ, ఆంధ్రప్రదేశ్ బేడ …
రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు
గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష పల్లెవెలుగు వెబ్ అమరావతి: సూక్ష్మ, చిన్న, …
ఆహార శుద్ది పరిశ్రమకు రాష్ట్రంలో అపార అవకాశాలు.. సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్ పల్లెవెలుగు వెబ్ అమరావతి: రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై సిఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో …
పోరాట యోధుడు… నవాంధ్ర నిర్మాత చంద్రబాబు
చంద్రబాబు నిత్య కృషివలుడు చంద్రబాబు విధానాలు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి : మంత్రి టీజీ భరత్ చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు చంద్రబాబు వేసే ప్రతి అడుగు …
దళితులు.. పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ నేతలు
గ్రీవెన్స్ లో నేతల ముందు లబోదిబోమంటూ న్యాయం కోసం వేడుకున్న అర్జీదారులు న్యాయం చేస్తామంటూ బాధితులకు నేతల హామీ పల్లెవెలుగు వెబ్ అమరావతి: గత అరాచక పాలన …
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది
శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ కు ఇండస్ట్రీయల్ జోన్ కావాలి:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు …
ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి..
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జనరల్ సైలాయ్ జాకీ …
మంగళగిరిలో …ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి
పల్లెవెలుగు వెబ్ అమరావతి: గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు పల్నాడులో ఒక్కోక్కటిగా బయటికి వస్తోన్నాయి. పిడుగురాళ్లలో తనకు ఉన్న 2.14 ఎకరాల పొలాన్ని వైసీపీ నేతలు కబ్జా …
దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి
చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే పేదరికం లేని మంగళగిరి కోసం …
క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ అమరావతి: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, …
ఉపాధ్యాయుల పని సర్దుబాటు కు ముందు జి ఓ 117 రద్దు చేయాలి : ఆప్టా
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ప్రస్తుతం ఉపాధ్యాయుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరచాలని కోరడం ఉపాధ్యాయుల వర్క్ …
మట్టి మిద్దె కూలి నలుగురు మృతి… ఘటనపై చలించిన సీఎం చంద్రబాబు
తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు బాలిక సంరక్షణ బాధ్యత తీసుకుంటామని సీఎం ప్రకటన నంద్యాల జిల్లా చాగలమర్రి …