PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరావతి

పోరాట యోధుడు… నవాంధ్ర నిర్మాత చంద్రబాబు
చంద్రబాబు నిత్య కృషివలుడు చంద్రబాబు విధానాలు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి : మంత్రి టీజీ భరత్ చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు చంద్రబాబు వేసే ప్రతి అడుగు …
దళితులు.. పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ నేతలు
గ్రీవెన్స్ లో నేతల ముందు లబోదిబోమంటూ న్యాయం కోసం వేడుకున్న అర్జీదారులు న్యాయం చేస్తామంటూ బాధితులకు నేతల హామీ పల్లెవెలుగు వెబ్ అమరావతి:  గత అరాచక పాలన …
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చింది
శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ కు ఇండస్ట్రీయల్ జోన్ కావాలి:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు …
ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి..
రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ మంత్రి టి.జి భరత్ ను కలిసిన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ సైలాయ్ జాకీ …
మంగళగిరిలో …ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు పల్నాడులో ఒక్కోక్కటిగా బయటికి వస్తోన్నాయి. పిడుగురాళ్లలో తనకు ఉన్న 2.14 ఎకరాల పొలాన్ని వైసీపీ నేతలు కబ్జా …
దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి
చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా  ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే  పేదరికం లేని మంగళగిరి కోసం …
క్యాబినెట్ స‌మావేశంలో పాల్గొన్న మంత్రి టి.జి భ‌ర‌త్
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  వెల‌గ‌పూడిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, …
ఉపాధ్యాయుల పని సర్దుబాటు కు ముందు జి ఓ 117 రద్దు చేయాలి : ఆప్టా 
పల్లెవెలుగు వెబ్​  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ప్రస్తుతం ఉపాధ్యాయుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరచాలని కోరడం ఉపాధ్యాయుల వర్క్ …
మ‌ట్టి మిద్దె కూలి  నలుగురు మృతి… ఘ‌ట‌న‌పై చలించిన సీఎం చంద్రబాబు
తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు బాలిక సంర‌క్షణ బాధ్యత తీసుకుంటామ‌ని సీఎం ప్రక‌టన నంద్యాల జిల్లా చాగలమర్రి …
ఉన్నత పాఠశాల విద్యార్థులకు బైజుస్ టాబ్ల పంపిణీ ఆపండి – ఆప్టా
పల్లెవెలుగు వెబ్ అమరావతి: గత ప్రభుత్వం 2022లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు బైజుస్ టాబ్ లను పంపిణీ చేసింది, వాటిని విద్యార్థులు …
ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వ అధినేతకు ధన్యవాదాలు : ఆప్తా
పల్లెవెలుగు వెబ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించమని గత ఐదు సంవత్సరాల్లో చేసిన …
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలపై సీఎంకి కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన …. బిర్రు ప్రతాప్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …
తెలుగుదేశం నూత‌న సార‌ధి .. స‌మ‌న్వయ వార‌ధి
ఏపీ టిడిపి అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు పల్లెవెలుగు వెబ్ అమరావతి:  ఏపీ టిడిపి నూత‌న‌ అధ్యక్ష బాధ్యత‌లు స్వీక‌రించిన ప‌ల్లా శ్రీనివాస‌రావు తెలుగుదేశంపార్టీకి- …
రాష్ట్ర  రవాణాశాఖ మంత్రిని కలిసిన నంద్యాల నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  అమరావతి లోని సెక్రటేరియట్ లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు …
గుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరుస్తాం
రాష్ట్ర  పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది  శాఖ మంత్రి  టి.జి.భరత్ పల్లెవెలుగు వెబ్ అమరావతి :   పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్  రాష్ట్రం  …
రెండో రోజూ  నారా లోకేష్ “ప్రజాదర్బార్”
యువనేతను కలిసి సమస్యలు విన్నవించిన మంగళగిరి ప్రజలు పల్లెవెలుగు వెబ్ అమరావతి:  మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటి …
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన సినీ ప్రముఖులు
పల్లెవెలుగు వెబ్ అమరావతి :  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసారు. …
91,413 ఓట్ల మెజారిటీతో చరిత్రని తిర‌గ‌రాసి నారా లోకేష్
– నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడిన త‌రువాత ఇదే అత్యధిక మెజారిటీ -72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ పల్లెవెలుగు వెబ్ మంగళగిరి:  మంగళగిరి …
లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు
పల్లెవెలుగు వెబ్ అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ …
స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తో ఎందరో జీవితాల్లో వెలుగులు
పల్లెవెలుగు వెబ్ అమరావతి:  నారా చంద్రబాబు నాయుడుపై పడిన అపనిందను (?) తొలగించేందుకు, నా ఇద్దరు కుమార్తెలు పొందిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …