PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఆర్​జియుకెటీ ఫలితాలు విడుదల!

1 min read

పల్లెవెలుగువెబ్​, ఒంగోలు: ఏపీ రాజీవ్​గాంధీ యూనివర్షిటీ ఆఫ్​ నాలెడ్జస్​ టెక్నాలజీస్​(ఆర్​జియుకెటీ) సెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​, అటవీశాఖ మంత్రి బాలినేనిశ్రీనివాసులు, సంబంధిత ఉన్నతాధికారులు బుధవారం విడుదల చేశారు. ఒంగోల్​ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్​జియుకెటీ సెట్​ ఫలితాలను మంత్రులు విడుదల చేశారు. ఈమేరకు ఫలితాలను అంతర్జాలంలో పొందుపర్చారు. సదరు పరీక్షల్లో అనంతపురం జిల్లాకు చెందిన మద్దాన గుణశేఖర్​ మొదటి ర్యాంక్​ సాధించగా కడప జిల్లా విద్యార్థి శ్రీచక్రధర్​రెడ్డి రెండో ర్యాంక్​, విజయనగరం జిల్లా ఎం.చంద్రిక మూడో ర్యాంక్​ సాధించారు.

About Author