NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌.. ఒక్క రోజుకు ఎంత ఖ‌ర్చు అవుతుందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర‍్చవుతుంది. ఈ విష‌యాన్ని ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌క‌టించారు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్‌ గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

                                         

About Author