NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ర్మాంగాల పై రోక‌లి బండ‌తో దాడి..ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏలూరు జిల్లా చాట్రాయి మండలం, నరసింహారావు పాలెంలో దారుణం జరిగింది. కూతురి వెంట పడుతున్నాడని ఆమె తండ్రి శ్రీకాంత్‌ అనే యువకుడిని గదిలో బంధించి మర్మాంగాలపై రోకలి బండతో దాడి చేశాడు. దీంతో యువకుని పరిస్థితి విషమంగా మారింది. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు జాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

                                    

About Author