NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైస్సార్సీపీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్ర రెడ్డిని ఆశీర్వదించండి – ఎమ్మెల్యే

1 min read

– 23,13,48,49 వార్డులో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని 23వ వార్డు లో వైయస్సార్సీపీ వార్డ్ ముఖ్య నాయకుల తో కలిసి పట్టభద్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు బలపరిచిన రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ వెన్నెపూస రవీంద్ర రెడ్డి గారిని మూడో సంఖ్యలో ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డ్ ముఖ్య నాయకులు సుచరితమ్మ గారు, ఏసన్న గారు,సునీల్ గారు,బలరాం గారు,కిరణ్ గారు, మద్దిలేటి గారు, బుల్లెట్ మహబూబ్ కన్వీనర్లు,గృహసారథులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author