PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌ధాని పై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌న్న ఏపీ హైకోర్టు తీర్పు పై మంత్రి బొత్స స్పందించారు. దేశంలో రాష్ట్రాలకు రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార వికేంద్రీక‌ర‌ణ తమ ప్రభుత్వ విధానన్నారు. తమ విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రిపీల్ యాక్ట్‌లో చెప్పినట్టు దానికి క‌ట్టుబ‌డే ఉన్నాన్నారు. చ‌ట్టప‌రంగా ఉన్న అవ‌కాశాలను ప‌రిశీలించి అదే విధంగా చేస్తామన్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్లాలా లేదా అనేది ఆలోచిస్తామన్నారు.

                                      

About Author