NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ శాసనసభ స్పీకర్  ని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్​

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు:  గురువారం రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో నంద్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *