PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రత్యేక హోదా విభజన చట్టాలపై సదస్సు ..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జయేంద్ర జెఎసి ఉద్యమ నేత ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేశ్వర ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ సొంగ మధు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం అందరూ ప్రత్యేక హోదా విభజన హామీ చట్టాలపై సదస్సు జరిగింది ఈ సదస్సులో భాగంగా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎదురుగా గల రోడ్లో పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా జేఏసీ చైర్మన్ దూలపల్లి నాగేశ్వరరావు కాకినాడ జిల్లా జేఏసీ చైర్మన్ చిలుకోటి చిట్టిబాబు ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ సొంగ మధు సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు మామిడి మహంకాళి  రాష్ట్ర జేఏసీ అధికార ప్రతినిధి గోరింత అప్పలరాజు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. జయేంద్ర జేఏసీ ఉద్యమ నేత ఇండియన్ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేశ్వర ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హామీ చట్టాలపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా విశాఖ హుక్కు ఆంధ్రుల కు అనే నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ ఎదురుగా గల రోడ్లో పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా జేఏసీ చైర్మన్ దూలపల్లి నాగేశ్వరరావు, కాకినాడ జిల్లా జేఏసీ చైర్మన్ చిలుకోటి చిట్టిబాబు, ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్ సొంగ  మధు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు  మాముడూరి మహంకాళి, రాష్ట్ర జేఏసీ అధికార ప్రతినిధి గోరంత అప్పలరాజు తదిత నాయకులు పాల్గొన్నారు.

About Author