NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్ర‌మాదం.. సైర‌స్ మిస్త్రీ దుర్మ‌ర‌ణం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహరాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించారు. సైరస్‌ మిస్త్రీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి వస్తున్నారు. మార్గం మధ‍్యలో మహరాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో సూర్య నది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సైరస్‌ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

                                            

About Author