PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుటీర నిర్మాణ పథకానికి విరాళం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: భక్తుల వసతి సౌకర్యార్థం నిర్మిస్తున్న కుటీర నిర్మాణ పథకం పథకానికి దేవస్థానం పరిధిలో ఉన్న గణేశ సదనం ఒక గది నిర్మాణానికి. హైదరాబాద్ కు మనోహర్ రావు శ్రీనాథరావులు రూ. 15,00,000లనువిరాళంనుడి.డి. రూపములో శ్రీ శ్రీ దేవస్థానం చైర్మన్ కు ఈవో ఎస్. లవన్న, అందజేశారు వీరికి శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

About Author